జుదరుల అరెస్ట్
ఈ దినం అనగా 13.06.2021 వ తేది మద్యాహ్నం సుమారు at 3-30 PM గంటలకు, కదిరి టౌన్, కుటాగుళ్ళ గ్రామం సమీపంలో ఉన్న గుట్టలో జూదము ఆడుతున్న వారిపై కదిరి SDPO...
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుడిబండ లో సమీక్ష సమావేశం
ఏపీ39టీవీ న్యూస్ జూన్ 13
గుడిబండ:- జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్ ఆదేశాల మేరకు కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో గుడిబండ ఎమ్మార్వో మహబూబ్ ఫీరా రెవిన్యూ ఇన్స్పెక్టర్...
రాయదుర్గం ప్రజలకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలనే కంకణం కట్టుకున్న
ఏపీ39టీవీ,
June-12,
రాయదుర్గం:- మరోసారి పెద్ద మనసు చూపించిన ప్రభుత్వ విప్ కాపు కుటుంబం తండ్రి, తల్లీ చూపిన సేవా బాటలో పయనిస్తున్న తనయుడు కాపు ప్రవీణ్ రెడ్డి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్...
చేపల చెరువులో విష పదార్థం
ఏపీ 39 టీవీ,
జూన్ -12,
బొమ్మనహల్:-అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండలం బొమ్మనహల్ గ్రామంలో చేపల చెరువులో గత తొమ్మిది నెలల క్రితం చేపల చెరువును బసవ రాజ్ అనే వ్యక్తి గుత్తు...
మడకశిర ఎస్ఐ శేషగిరి ఆధ్వర్యంలో పేకాట రాయుళ్లు అరెస్టు
ఏపీ 39 టీవీ న్యూస్
జూన్ 12
మడకశిర:- రూరల్ పరిధిలో చత్రం పంచాయతీ మరియు బి. రాయపురం పేకాట ఎక్కువ ఉండటంతో మడకశిర ఎస్ఐ శేషగిరి ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న 16 మంది పేకాటరాయుళ్లను...
పేకాటరాయుళ్ల అరెస్ట్ చేసిన గుడిబండ ఎస్ఐ
ఏపీ39టీవీ న్యూస్
జూన్ 11
గుడిబండ:- మండలంలోని K.N.పల్లి గ్రామంలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకుని 6 మంది వ్యక్తులను గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి...
కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను లో అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన RDT
కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను లో అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన RDT హెల్త్ సొసైటీ టీం లీడర్
ఏపీ39టీవీ న్యూస్ జూన్ 9
గుడిబండ:- మండలంలోని మోరబాగల్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఆర్డిటి హెల్త్...
బ్యాంకులో కొలువు దీరిన జనం
ఏపీ 39 టీవీ,
జూన్ 9,
బొమ్మనహల్:-అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, బొమ్మనహాళ్ మండలం పరిధిలోని ఉద్దేహళ్ గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు...
భారీ మొత్తంలో విరాళం అందించిన ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది
అనంతపూర్ లైవ్ న్యూస్
జూన్ 9
గుదిబండ :-మడకశిర మండలం ఇన్చార్జి ఎంపీడీవో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు (ఆర్డిటి సంస్థ) ,ప్రజలలో మానవత్వం...
ఉపాధి సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపిడి లక్ష్మీనారాయణ
ఏపీ39టీవీ న్యూస్
జూన్ 8
గుడిబండ:- మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏపీడి లక్ష్మీనారాయణ టెక్నికల్అసిస్టెంట్లు మరియు ఫీల్డ్అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన హార్టికల్చర్ పై అవగాహన...