వసీం మరియు . డిప్యూటీ. మేయర్ సాహిత్యకి . శుభాకాంక్షలు
ఈరోజు అనంతపురం మున్సిపల్ ఆఫీస్ లో మేయర్ మహమ్మద్ . వసీం మరియు . డిప్యూటీ. మేయర్ సాహిత్యకి . శుభాకాంక్షలు . మీ తోపుదుర్తి allipeera. రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్...
ఎన్నికల కౌంటింగ్ అభ్యర్థులతో సమావేశం
ఏపీ 39 టీవీ,
మార్చి-12,
రాయదుర్గం:-రాయదుర్గం పట్టణం లో ఈరోజు అనగా శుక్రవారం AP MODEL స్కూల్ నందు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో కౌంటింగ్ సెంటర్ నందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించడం జరుగినది.ఇందులో...
ఒకే ఈతలో మూడు గొర్రె పిల్లల జననం
ఏపీ39టీవీ న్యూస్ మార్చి 12
గుడిబండ:- మండలం పరిధిలోని రాజువ్ కాలానికి చెందిన తాడప్ప కుమారుడు ఈడిగ మంజునాథ్ చెందిన గొర్రె 3 గొర్రె పిల్లలకు జన్మనిచ్చింది 1 మగా గొర్రెపిల్ల 2 ఆడ...
కొంకల్లు ఎస్ రాయపురం సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే
Ap39tv న్యూస్ ఫిబ్రవరి 23
గుడిబండ:- మండలంలోని ఎస్ రాయపురం కొంకల్లు గుడిబండ సర్పంచులను మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు అభినందించి వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో గుడిబండ...
రాయదుర్గం పట్టణం లోని బై లాంజనేయ స్వామి హిందూ స్మశాన వాటిక కబ్జా.
AP 39TV 15ఫిబ్రవరి 2021:
రాయదుర్గం శ్రీ బై లాంజనేయ స్వామి సమీపంలో ఉన్న హిందూ స్మశాన వాటికలో వందలాది సమాధులు తొలగించడం జరిగింది. అంతేకాకుండా భూమి కొన్న వారు మాకు ఇంతవరకు భూమి...
ముదిగుబ్బ గ్రామ పొలిమేరలో వెంకటరమణప్ప వ్యవసాయ బావి లో శవం లభ్యం
ap39tv, ఫిబ్రవరి 3:
గుడిబండ:- మండలంలోని ముదిగుబ్బ గ్రామానికి చెందిన అశ్వతప్ప పార్వతమ్మ కుమార్తె లక్ష్మి వయస్సు 21"సం" గ్రామ పొలిమేరలో ఉన్న బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు వివరాల్లోకి వెళితే...
వైయస్సార్ సిపి పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక
AP39TV జనవరి 29
గుడిబండ:-మండలంలోని గుడిబండ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జిబి కర్ణాకర్ గౌడ్ మరియు morubagal పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తిప్పేస్వామి నీ వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం...
అనంతపురం జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్
అనంతపురం
అనంతపురం జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ ..
కలెక్టర్ కార్యాలయంలో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డిఐజి కాంతిరాణా టాటా, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్...
చింతవర్రె గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించిన : ఎమ్మెల్యే వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- లక్ష్మీదేవి పల్లి మండలం మైలారం గ్రామ పంచాయతీ చింతవర్రె గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా...
షాద్నగరుకు శని పట్టింది..! కాంగ్రేస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు తెరాస ప్రభుత్వ రూపంలో ఒక శని పట్టిందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దివాళా తీసి రాష్ట్ర వ్యాప్తంగా
అభివృద్ధి కుంటు పడిందని కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్...