నీలోల్లపల్లి చెరువు మరువ ప్రాంతంలో పాడైపోయిన రోడ్డు
ఈ రోజు 14.06.2021 వ తేదిన నల్లచెరువు మండలం నీలోల్లపల్లి నందుగల నీలోల్లపల్లి చెరువు మరువ ప్రాంతంలో పాడైపోయిన రోడ్డు ను కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే గారు...
బలిజిపేట నందు బోర్ వేయించారు బోర్ వేయించడంతో సర్పంచ్, ఉప సర్పంచ్ కు కృతజ్ఞతలు
తలుపుల మండల కేంద్రంలో బలిజిపేట నందు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వార్డ్ మెంబర్ గ్రామస్తులు కలిసి తలుపుల మేజర్ పంచాయతీ సర్పంచ్ శ్రీలత ఉప సర్పంచ్ చింతకుంట కృష్ణా రెడ్డి (డికే బాబు)...
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్
ఏపీ 39 టీవీ న్యూస్ 14/06/2021;
బ్రహ్మసముద్రం మండలం:
విషయం: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన బ్రహ్మసముద్రం మండల ఎంపీడీవో రామకృష్ణ ,అలాగే ఈ...
ప్రోటోవిలేజ్ బస్సు ద్వారా కోవిడ్ పై అవగాహన
ఏపీ39టీవీ న్యూస్ జూన్ 13
గుడిబండ :- పట్టణంలోని ప్రధాన వీధుల్లో గుడిబండ తహసిల్దార్ మహబూబ్ ఫీరా రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి ఈవోఆర్డి నాగరాజునాయక్ వీఆర్వోలు నాగరాజు రంగనాథ్ నరసింహ మూర్తి గ్రామ...
రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఐసోలేషన్ కేంద్రాలు
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కదిరి కుమ్మర వాండ్ల పల్లి మార్కెట్ యార్డ్ నందు కరోనా బాధితుల కోసం నిర్వహిస్తున్న యోగివేమన ఐసోలేషన్ సెంటర్ కు అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తానని అభిజ్ఞ...
జుదరుల అరెస్ట్
ఈ దినం అనగా 13.06.2021 వ తేది మద్యాహ్నం సుమారు at 3-30 PM గంటలకు, కదిరి టౌన్, కుటాగుళ్ళ గ్రామం సమీపంలో ఉన్న గుట్టలో జూదము ఆడుతున్న వారిపై కదిరి SDPO...
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుడిబండ లో సమీక్ష సమావేశం
ఏపీ39టీవీ న్యూస్ జూన్ 13
గుడిబండ:- జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్ ఆదేశాల మేరకు కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో గుడిబండ ఎమ్మార్వో మహబూబ్ ఫీరా రెవిన్యూ ఇన్స్పెక్టర్...
నేషనల్ మిన్స్క్ మ్ మెరిట్ స్కాలర్ షిప్ ముగ్గురు విద్యార్థుల ఎంపిక
ఏపీ39టీవీ న్యూస్
జూన్ 12
గుడిబండ:-మండలంలోని మోరబాగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేషనల్ మిన్స్క్ మ్ మెరిట్ స్కాలర్ షిప్ ముగ్గురు విద్యార్థుల ఎంపిక ఒక్కొక్క విద్యార్థికి 24 వేల చొప్పున 4 సంవత్సరాల పాటు...
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం.
ఏపీ 39 టీవీ,
June-12,
రాయదుర్గం:-అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారు, రెడ్ క్రాస్...
రాయదుర్గం ప్రజలకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలనే కంకణం కట్టుకున్న
ఏపీ39టీవీ,
June-12,
రాయదుర్గం:- మరోసారి పెద్ద మనసు చూపించిన ప్రభుత్వ విప్ కాపు కుటుంబం తండ్రి, తల్లీ చూపిన సేవా బాటలో పయనిస్తున్న తనయుడు కాపు ప్రవీణ్ రెడ్డి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్...