ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించిన- శ్రీ పయ్యావుల కేశవ్
ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:
అనంతపురం పట్టణం నందు సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కౌకుంట్ల గ్రామం ఆర్డిటి కాలనీకి చెందిన బూదగవి చంద్ర కుమారుడు గత రెండు రోజుల...
స్థానిక 49 వ వార్డు లో ఎన్నికల ప్రచారం
AP 39TV 03ఏప్రిల్ 2021:
తిరుపతి పార్లమెంట్ ఉప ఎలక్షన్స్ సందర్భంగా స్థానిక 49 వ వార్డు లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రాచారానికి ముఖ్య అథిదిలుగా మాజీ MLC బత్యాల చెంగల్రాయులు....
Anantapur – Enforcement work
AP 39 TV 04 జూన్ 2021:
అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సై జమాల్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు ఒకర్ని అరెస్టు చేసి కర్నాటక మద్యంకు సంబంధించిన 144 ఫుల్...
పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయండి – ఏఐఎస్ఎఫ్
AP 39TV 23 ఏప్రిల్ 2021:
కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో 10 వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఇతర తరగతుల పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని శుక్రవారం నాడు...
108 వాహనాన్ని పరిశీలించిన – మాజీ మంత్రి రఘువీరా
AP 39TV 15 ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా గుడిబండ మండలం PHC లో అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడం లో కష్టంగా ఉన్నందున గుడిబండ నుండి 108 లో హిందూపురం ప్రభుత్వ...
అభ్యర్థులు నామినేషన్ వేసిన పత్రాల వెరిఫికేషన్
ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:
రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన స్థానిక ఎన్నికల కు దాఖలు చేసిన అభ్యర్థులు తమ దాఖలు వెరిఫికేషన్ లో తప్పులు...
వలగొండ భాస్కర్ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న- ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్ రెడ్డి
ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:
రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. సర్పంచ్ అభ్యర్థి వలగొండ భాస్కర్ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్ రెడ్డి. ఈ...
48 వ వార్డు ప్రచారంలో – దేవర్ల మురళి
AP 39TV 07ఏప్రిల్ 2021:
48 వ వార్డు ప్రచారంలో భాగంగా సత్యనారాయణ పురం, సాయినగర్ రాజీవ్ నగర్ ఏరియా లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు ప్రభుత్వ వ్యతిరేక పాలన గురించి,...
రైతులకు శిక్షణ తరగతులు
రైతులకు శిక్షణ తరగతులు మరియు గ్రామీణ విత్తన ఉత్పత్తి పై అవగాహన నిర్వహించిన వ్యవసాయ అధికారి తిమ్మప్ప
ఏపీ39టీవీ న్యూస్ మార్చి 17
గుడిబండ:- మండలంలోని కొంకల్లు రైతు భరోసా కేంద్రం ఆవరణంలో రైతులకు శిక్షణ...
నంద్యాల ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్ ప్రమాదం
గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్డు లో మలుపు వద్ద ద్విచక్ర వాహనము వరి కోత మిషన్ ఢీకొని కొమరోలు మండలం తాటిచెర్ల కు చెందిన ఒక వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తుంది.