Home AP ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతి అందజేత APRegional NewsSpecial Stories ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతి అందజేత By PN News - May 12, 2021 136 0 కనేకల్ మండల ఎస్సై దిలీప్ కుమార్ ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతిని అందజేశారు. కరోనా కష్టకాలంలో ముందుండి ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సమాజానికి ఉపయోగపడిన జర్నలిస్టులందరికీ ఈసందర్భంగా ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు.